- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
'ఇంకోసారి స్టేడియంలో కనిపించావనుకో'..! వర్షిణిపై నెటిజన్స్ ఫైర్
by Disha Web Desk 7 |
X
దిశ, వెబ్డెస్క్: ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్లు జరుతున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ మైదానంలో జరిగిన అన్ని మ్యాచులకు టీవీ యాంకర్ వర్షిణి పోయింది. దానికి సంబంధించిన పోస్ట్లు సోషల్ మీడియాలో అభిమానులతో షేర్ చేసుకుంది. అయితే ఆమె వెళ్లిన ప్రతి మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ టీమ్ ఓడిపోయింది. దీంతో ఆమె మ్యాచ్లకు వెళ్లడం వల్లే సన్రైజర్స్ టీం ఓటమీ పాలయ్యిందని.. అభిమానులు వర్షణిపై ఓ రేంజ్లో మండిపడుతున్నారు. సెంటిమెంట్స్ ఫాలో అయ్యే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్.. ‘‘ఇంకోసారి స్టేడియంలో కనిపించకు’’ అంటూ వర్షిణికి వార్నింగ్లు ఇస్తున్నారు. కొందరు అయితే.. ‘‘సన్ రైజర్స్కు ఉన్న దరిద్రం చాలు, నువ్వు కూడా తోడైతే ఆ జట్టు గట్టెక్కినట్లే’’ అని ‘‘అక్కా.. దయ చేసి నువ్వు స్టేడియంకు రాకు’’ అంటూ మరికొందరు వేడుకుంటున్నారు.
Also Read..
Next Story